Sunday, May 29, 2011

అవిశ్వాస తీర్మానం పెట్టండి చూద్దాం....సి.ఎం. సవాల్

చిత్తూరు,మే 29:  దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమి లేదని సీఎం స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న కిరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అవిశ్వాస తీర్మానానికి ఎంత సంఖ్య కావాలో తెలియని వారు కూడా అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతున్నారని సీఎం ఎద్దేవా చేశారు.  రాజకీయ లబ్ది కోసమే పార్టీలు ఎదురుదాడి చేస్తున్నాయని విమర్శించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...