Tuesday, May 17, 2011

ఐసీఎస్‌ఈ ఫలితాల విడుదల

న్యూఢిల్లీ,మే 17: ఐసీఎస్‌ఈ ఫలితాలను విడుదల చేశారు. పదవ తరగతిలో  98.61, పన్నెండవ తరగతిలో 97.24 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు  అధికారులు వెల్లడించారు. ఫలితాలను సిబిఎస్‌ఇ రిజల్ట్సు డాట్ ఎన్‌ఐసి డాట్ ఇన్  వెబ్‌సైట్‌లో వుంచారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...