చెన్నై,మే 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ నాకౌట్కు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన రౌండ్ రాబిన్ మ్యాచ్లో ఈ జట్టు 11 పరుగుల తేడాతో కొచ్చి టస్కర్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన కొచ్చి 20 ఓవర్లలో ఐదు వికెట్లకే 141 పరుగులకు పరిమితమైంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment