Friday, May 20, 2011

కటకటాలలో కనిమొళి

న్యూఢిల్లీ,మే 20:  2జి స్పెక్ట్రమ్ కేసులో డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, కళైంజ్ఞర్ టివీ సిఇఓ శరత్ కుమార్ లను సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 30న తదుపరి విచారణ జరుగుతుంది. వారిని తీహార్ జైలుకు తరలించారు. ఈ ఇద్దరికి బెయిలు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడం తో వారిని అరెస్ట్ చేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...