న్యూఢిల్లీ,మే 20: 2జి స్పెక్ట్రమ్ కేసులో డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, కళైంజ్ఞర్ టివీ సిఇఓ శరత్ కుమార్ లను సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 30న తదుపరి విచారణ జరుగుతుంది. వారిని తీహార్ జైలుకు తరలించారు. ఈ ఇద్దరికి బెయిలు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడం తో వారిని అరెస్ట్ చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment