కటకటాలలో కనిమొళి

న్యూఢిల్లీ,మే 20:  2జి స్పెక్ట్రమ్ కేసులో డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, కళైంజ్ఞర్ టివీ సిఇఓ శరత్ కుమార్ లను సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 30న తదుపరి విచారణ జరుగుతుంది. వారిని తీహార్ జైలుకు తరలించారు. ఈ ఇద్దరికి బెయిలు ఇవ్వడానికి ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించడం తో వారిని అరెస్ట్ చేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు