Friday, May 27, 2011

వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత్ జట్టు

ముంబై,మే 27: : వెస్టిండీస్ తో   టెస్ట్ సిరీస్ కు  భారత్ క్రికెట్ జట్టుని ప్రకటించారు. ఈ జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. కెప్టెన్ గా ధోనీ, వైఎస్ కెప్టెన్ గా లక్ష్మణ్ ఉంటారు.  భజ్జీ , మునాఫ్, రైనా, అభినవ్ ముకుంద్, మురళీ విజయ్, ద్రవిడ్, కోహ్లీ, బద్రీనాద్, శ్రీకాంత్, అమిత్ మిశ్రా, ఇషాంత్, పార్ధీవ్ పటేల్ జట్టులో ఉన్నారు.  సచిన్ కు విశ్రాంతి ఇచ్చారు. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...