ముంబై,మే 27: : వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత్ క్రికెట్ జట్టుని ప్రకటించారు. ఈ జట్టులో 16 మంది సభ్యులు ఉంటారు. కెప్టెన్ గా ధోనీ, వైఎస్ కెప్టెన్ గా లక్ష్మణ్ ఉంటారు. భజ్జీ , మునాఫ్, రైనా, అభినవ్ ముకుంద్, మురళీ విజయ్, ద్రవిడ్, కోహ్లీ, బద్రీనాద్, శ్రీకాంత్, అమిత్ మిశ్రా, ఇషాంత్, పార్ధీవ్ పటేల్ జట్టులో ఉన్నారు. సచిన్ కు విశ్రాంతి ఇచ్చారు. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ మొదలవుతుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment