Wednesday, May 25, 2011

ఐఐటీ లోరాష్ట్రానికి మొదటి ర్యాంకు

హైదరాబాద్,మే 25: : ఐఐటీ-2011 ప్రవేశ పరీక్షలో రాష్ట్రానికి చెందిన పృధ్వీరాజ్ మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఆలిండియా జనరల్ కేటగిరిలో మొదటి పది ర్యాంకుల్లో ఏడు ర్యాంకులు తెలుగు విద్యార్థులు కైవసం చేసుకుని  తమ సత్తా నిరూపించారు. శ్రీ చైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు భారీగా ర్యాంకులు సాధించారు.  మన రాష్ట్రం నుంచి 65వేల మంది విద్యార్థులు ఐఐటీ ప్రవేశ పరీక్షకు హాజరు అయ్యారు.ర్యాంకులు సాధించిన విద్యార్థులు: ఫస్ట్ ర్యాంకు : పృద్వీరాజ్.రెండోర్యాంకు : నితిన్,మూడో ర్యాంకు : సైమంత్ రెడ్డి,నాలుగో ర్యాంకు : సాయి కిరణ్,ఆరో ర్యాంకు : కునాల్ సాహా,ఎనిమిదో ర్యాంకు : భార్గవ్ రెడ్డి,తొమ్మిదో ర్యాంకు : వరుణ్.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...