మావోయిస్టుల మందుపాతరకు ఏడుగురు జవాన్లు మృతి

న్యూఢిల్లీ,మే 18: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. దంతెవాడ జిల్లా బోరగొండ వద్ద మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. జవాన్లు వాహనంలో వెళుతుండగా మందుపాతర  పేల్చి వేశారు. మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సుకుమా నుంచి జగదల్‌పూర్‌కు తరలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు