కడపలో ఒకచోట రీపోలింగ్

హైదరాబాద్,మే 12: కడప లోక్‌సభ స్థానానికి ఈనెల 8న జరిగిన పోలింగ్‌లో నగరంలోని 108వ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేయని కారణంగా   అక్కడ గురువారం నాడు  రీపోలింగ్ నిర్వహించారు.  ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో మొత్తం 957 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల తో పాటు  కడప, పులివెందుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు   శుక్రవారం జరుగుతుంది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు