Thursday, May 12, 2011

కడపలో ఒకచోట రీపోలింగ్

హైదరాబాద్,మే 12: కడప లోక్‌సభ స్థానానికి ఈనెల 8న జరిగిన పోలింగ్‌లో నగరంలోని 108వ పోలింగ్ కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సక్రమంగా పనిచేయని కారణంగా   అక్కడ గురువారం నాడు  రీపోలింగ్ నిర్వహించారు.  ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో మొత్తం 957 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల తో పాటు  కడప, పులివెందుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు   శుక్రవారం జరుగుతుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...