ఇస్లామాబాద్,మే 9: : అమెరికాపై పాకిస్తాన్ ప్రధాన మంత్రి గిలానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎస్ఐపై అమెరికా ఆరోపణలను ఆయన ఖండించారు. ఐఎస్ఐ కృషివల్లే లాడెన్ ని కనుక్కోగలిగారన్నారు. ఆల్ ఖైదా తమ గడ్డపై పుట్టలేదన్నారు. ఆల్ ఖైదాని పెంచిపోషించింది అమెరికాయేనని ఆయన విమర్శించారు. అమెరికా ఏకపక్ష దాడులు విచారకరమని ఆయన అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు తమభూభాగాన్ని వాడుకోవడాన్ని తాము సహించ బోమని ఆయన స్పష్టం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment