న్యూఢిల్లీ,మే 7: ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలంకావడంతో గత పదిరోజులుగా కొనసాగిస్తున్న సమ్మెను ఎయిర్ ఇండియా పైలట్లు విరమించారు. తొలగించిన పైలట్లను విధుల్లోకి తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సుధీర్ఘ చర్చల అనంతరం పైలట్లకు, అధికారులకు మధ్య అవగాహన కుదిరింది. ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఏ)కు గుర్తింపునివ్వనున్నట్టు అధికారులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment