బెంగళూరు,మే 22: ఫ్రెంచి గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి శనివారం ప్రయోగించిన జీశాట్-8 ఉపగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. రాకెట్లో అమర్చిన 440 న్యూటన్ లిక్విడ్ అపోజీ మోటార్(ఎల్ఏఎం)ను 95 నిమిషాలపాటు మండించి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చారు. కర్ణాటకలోని హసన్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు చెందిన నియంత్రణ కేంద్రం నుంచి ఈ మొత్తం ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా శాస్త్రవేత్తలు నియంత్రించగలిగారు. ప్రస్తుతం 15 గంటల 56 నిమిషాలకోసారి ఉపగ్రహం తన కక్ష్యలో పరిభ్రమిస్తోందని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment