పుట్టపర్తి,ఏప్రిల్ 25: పుట్టపర్తి సత్య సాయి బాబా పార్ధివ దేహాన్ని చూసి సచిన్ టెండూల్కర్ కంట తడి పెట్టారు. సత్య సాయి బాబాను కడసారి చూడడానికి సచిన్ తన భార్య అంజలితో కలిసి సోమవారం పుట్టపర్తి వచ్చారు. వారితో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు చెందిన చాముండేశ్వరినాథ్ కూడా ఉన్నారు. సత్య సాయి బాబా మరణంతో సచిన్ టెండూల్కర్ ఆదివారం విషాద వదనంతో కనిపించారు. తన 38వ జన్మదిన వేడుకలను జరుపుకోలేదు.
Monday, April 25, 2011
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment