వాషింగ్టన్ ,ఏప్రిల్ 19: ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ క్యాన్సర్ వైద్య నిపుణుడు సిద్ధార్థ ముఖర్జీ సొంతం చేసుకున్నారు. నాన్ ఫిక్షన్ కేటగిరిలో ‘ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలాడీస్: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్’ పుస్తకానికి పులిట్జర్ పురస్కారందక్కింది. క్యాన్సర్ మహమ్మారికి సంబంధించిన చికిత్స, పరిశోధన అంశాలను ఈ పుస్తకంలో పొందిపరిచారు. దూమపానానికి వ్యతిరేకంగా, బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన లాంటి పలు కార్యక్రమాలను ముఖర్జీ చేపట్టారు. ముఖర్జీ ఢిల్లీ నగరంలో జన్మించారు.
Comments