Tuesday, April 19, 2011

భారత సంతతికి పులిట్జర్ అవార్డు

వాషింగ్టన్ ,ఏప్రిల్ 19:  ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ క్యాన్సర్ వైద్య నిపుణుడు సిద్ధార్థ ముఖర్జీ సొంతం చేసుకున్నారు. నాన్ ఫిక్షన్ కేటగిరిలో ‘ది ఎంపరర్ ఆఫ్ ఆల్ మెలాడీస్: ఏ బయోగ్రఫీ ఆఫ్ క్యాన్సర్’ పుస్తకానికి పులిట్జర్ పురస్కారందక్కింది. క్యాన్సర్ మహమ్మారికి  సంబంధించిన చికిత్స, పరిశోధన అంశాలను ఈ పుస్తకంలో పొందిపరిచారు. దూమపానానికి  వ్యతిరేకంగా, బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన లాంటి పలు కార్యక్రమాలను  ముఖర్జీ చేపట్టారు. ముఖర్జీ ఢిల్లీ నగరంలో జన్మించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...