Friday, April 22, 2011

అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం

హైదరాబాద్ ,ఏప్రిల్ 22:   గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో  పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. . ఉభయగోదావరి,, కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాలో మిర్చి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, అనంతపురం జిల్లాలో మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...