అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం

హైదరాబాద్ ,ఏప్రిల్ 22:   గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో  పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. . ఉభయగోదావరి,, కృష్ణ, గుంటూరు, ఖమ్మం జిల్లాలో మిర్చి, వరి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, అనంతపురం జిల్లాలో మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు