పెళ్లి లారీ బోల్తా: పదిమంది మృతి

 నిజామాబాద్, ఏప్రిల్ 27:   నిజామాబాద్  జిల్లాలో జరిగిన ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. పెళ్లివారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా  పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం లక్కొరా వద్ద జరిగింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు