పెళ్లి లారీ బోల్తా: పదిమంది మృతి
నిజామాబాద్, ఏప్రిల్ 27: నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. పెళ్లివారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం లక్కొరా వద్ద జరిగింది.
Comments