Wednesday, April 27, 2011

పెళ్లి లారీ బోల్తా: పదిమంది మృతి

 నిజామాబాద్, ఏప్రిల్ 27:   నిజామాబాద్  జిల్లాలో జరిగిన ప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. పెళ్లివారు ప్రయాణిస్తున్న లారీ బోల్తా  పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం లక్కొరా వద్ద జరిగింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...