హైదరాబాద్,ఏప్రిల్ 21: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్ను ఎన్నికల కమిషన్ కేటాయించింది. జగన్, వైఎస్ విజయమ్మలకు కామన్ సింబల్ లభించింది. కాగా, ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కడప లోకసభ పోటిలో 42 మంది అభ్యర్థులు మిగిలారు. బ్యాలెట్ పత్రంలో జగన్కు ఆరవ స్థానాన్ని కేటాయించారు. ఇక పులివెందుల ఉప ఎన్నికల బరిలో 24 మంది మిగిలారు. ఈ నియోజకవర్గంలోని బ్యాలెట్ పేపర్లో వైఎస్ విజయమ్మకు 8వ స్థానాన్ని కేటాయించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment