ముంబై,ఏప్రిల్ 10: వెండి పరుగు కొనసాగుతోంది. బులియన్ మార్కెట్లో ధర శనివారం ఒక్కరోజే రూ. 1,880 పెరిగి, రూ. 62,005కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర ఔన్స్ (31.1గ్రా)కు 40 డాలర్లకు పైన కొనసాగుతోంది. ఇక బంగారం ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములు రూ. 135 పెరిగి, రూ. 21,325కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే మొత్తం పెరిగి, రూ. 21,225కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో జూన్ డెలివరీకి సంబంధించి ఔన్స్ ధర 1,475 డాలర్లకు ఎగసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment