' వెండి ' పరుగులు...!

ముంబై,ఏప్రిల్ 10:  వెండి పరుగు కొనసాగుతోంది.  బులియన్ మార్కెట్లో ధర శనివారం ఒక్కరోజే రూ. 1,880 పెరిగి, రూ. 62,005కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధర ఔన్స్ (31.1గ్రా)కు 40 డాలర్లకు పైన కొనసాగుతోంది. ఇక బంగారం ధర 99.9 స్వచ్ఛత 10 గ్రాములు రూ. 135 పెరిగి, రూ. 21,325కు చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా అంతే మొత్తం పెరిగి, రూ. 21,225కు ఎగసింది. అంతర్జాతీయ మార్కెట్లో జూన్ డెలివరీకి సంబంధించి ఔన్స్ ధర 1,475 డాలర్లకు ఎగసింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు