Thursday, April 14, 2011

తెలంగాణ కోసం కేసీఆర్ చండీయాగం

హైదరాబాద్, ఏప్రిల్ 14:  తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దంపతులు చండీయాగం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ ఫాంహౌస్‌లో గురువారం ఉదయం కేసీఆర్ దంపతులతో వేద పండితులు చండీయాగాన్ని ఆరంభించారు. 65మంది వేద పండితులు మూడు రోజుల పాటు ఈ యాగాన్ని జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్మేలు, ఎంపీ విజయశాంతి, పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...