కోల్కతా,ఏప్రిల్ 12: ఐపీఎల్-4లో భాగంగా ఇక్కడ ఛార్జర్స్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా 9 పరుగుల తేడాతో తొలి విజయం నమోదు చేసింది. 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో డెక్కన్ ఆటగాళ్లు విఫలమయ్యారు.154 పరుగులకే అవుటై రెండో ఓటమి నమోదు చేశారు. కోల్కతా బౌలర్లలో అబ్దుల్లా మూడు వికెట్లు తీయగా, భాటియా , ఉనాద్కత్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో నైట్రైడర్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకన్న కోల్కతా బ్యాట్మెన్లలో ఓపెనర్ కల్లీస్ 53 పరుగులతో బాధ్యాతయుత ఇన్నింగ్స్ ఆడగా, బిస్లా 19, కెప్టెన్ గంభీర్ 29, యూసఫ్ పఠాన్ 22,తివారీ 30 పరుగులు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment