డెక్కన్ చార్జర్స్ పరాజయం

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్ ఎనిమిదో సారి పరాజయం పాలైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో డెక్కన్ చార్జర్స్ ను ఓడించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన డెక్కన్ చార్జర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు