Sunday, April 10, 2011

డెక్కన్ చార్జర్స్ పరాజయం

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఐపీఎల్‌లో డెక్కన్ చార్జర్స్ ఎనిమిదో సారి పరాజయం పాలైంది. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో డెక్కన్ చార్జర్స్ ను ఓడించింది.  ముందుగా బ్యాటింగ్ చేసిన డెక్కన్ చార్జర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 18.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 141 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...