ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
జైపూర్,ఏప్రిల్ 29: : ఐపిఎల్ 34వ మ్యాచ్'లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. మొదట ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 94 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 18.1 ఓవర్లో మూడు వికెట్లు నష్టపోయి 95 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Comments