Friday, April 29, 2011

ముంబై ఇండియన్స్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం

జైపూర్,ఏప్రిల్ 29: : ఐపిఎల్ 34వ మ్యాచ్'లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది. మొదట ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 94 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 18.1 ఓవర్లో మూడు వికెట్లు నష్టపోయి 95 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...