ముంబై: ఐపీఎల్ టోర్నిలో భాగంగా పూణే వారియర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. 140 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు ఇంకా మూడు బంతులు ఉండగానే 2 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయంతో ర్యాంక్ల పట్టికలో చెన్నై జట్టు రెండవస్థానానికి చేరుకుంది. చెన్నై జట్టులో అత్యధికంగా బద్రినాథ్ 63 పరుగులు చేశారు. బద్రీనాథ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 63 పరుగులు చేశారు. రైనా 25 బంతుల్లో 34 పరుగులు, విజయ్ 31 పరుగుల సాధించి చెన్నై జట్టు విజయంలో పాలు పంచుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment