గుంటూరు,ఏప్రిల్ 25: : గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ నాగార్జున సాగర్ కాల్వలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది మహిళలు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ట్రాక్టర్ కింద చిక్కుకున్నవారిని స్థానికులు బయటకు తీస్తున్నారు. బాధితులు సత్తెనపల్లి సమీపంలో సుందరయ్య కాలనీ వాసులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment