న్యూఢిల్లీ,ఏప్రిల్ 10: : అవినీతిపై పోరులో భాగంగా ఆమరణ నిరాహార దీక్షతో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన అన్నా హజారేకు ఈ ఏడాది ‘రవీంద్రనాథ టాగూర్ శాంతి బహుమతి’ని ఇవ్వనున్నట్లు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రకటించింది. అవినీతికి వ్యతిరేకంగా అంకితభావంతో అహింసాపూరిత నిరసన చేపట్టి విజయం ధించిన హజారేకే సంఘీభావంగా ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు కింద కోటి నగదు, స్వర్ణ పతకం, ప్రశంసాపత్రం అందజేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment