హైదరాబాద్ , ఏప్రిల్ 28 : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 63.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద గత ఏడాది కంటే స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ ఏడాది కూడా బాలురపై బాలికలే పైచేయి సాధించారు. ఈ ఏడాది బాలికలు 66.39 శాతం ఉత్తీర్ణత సాధించగా, 60.61 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు. కృష్ణా జిల్లా 76 శాతం ఉత్తీర్ణతతో ప్రథమ స్థానం సాధించగా, 46 శాతంతో నల్గొండ చివరి స్థానంలో నిలిచింది. ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment