గౌహతి,ఏప్రిల్ 19: అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో 17 మంది మరణించారు. మృతుల్లో ఇద్దరు పైలట్లు కూడా వున్నారు. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లతోసహా ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన హెలికాఫ్టర్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పవన్ హాన్స్ హెలికాఫ్టర్ లిమిటెడ్కు చెందినది. ల్యాడింగ్ సమయంలో మంటలంటు కోవడంతో హెలికాఫ్టర్కు ప్రమాదం సంభవించినట్టు అధికారులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment