హైదరాబాద్,మార్చి 24: చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించింది. అతడి తల్లి సూర్యమంగళకు మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వరకట్నం కోసం వేధిస్తున్నారని శిరీష్ భార్య, చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ ఈనెల 14న కేసు పెట్టారు. అప్పటినుంచి శిరీష్, అతడి తల్లి కనిపించకుండా పోయారు. ముందస్తు బెయిల్ కోసం శిరీష్ పెట్టుకున్న అభ్యర్థనను 8వ అడిషినల్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు గురువారం తోసిపుచ్చింది. దీంతో శిరీష్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment