తిరుమలలో తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుమల,మార్చి 15:  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  తెప్పోత్సవాలు తిరుమలలో మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజు స్వామి వారు  శ్రీరామచంద్ర అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో తిరుమల ఆలయం శోభిల్లుతోంది. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్మోగుతున్నాయి.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు