Tuesday, March 15, 2011

తిరుమలలో తెప్పోత్సవాలు ప్రారంభం

తిరుమల,మార్చి 15:  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  తెప్పోత్సవాలు తిరుమలలో మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. తొలి రోజు స్వామి వారు  శ్రీరామచంద్ర అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. విద్యుత్ దీపాల అలంకరణతో తిరుమల ఆలయం శోభిల్లుతోంది. గోవిందనామ స్మరణతో తిరుమల గిరులు మారుమ్మోగుతున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...