క్యాండీ (శ్రీలంక),మార్చి 11: గురువారం జరిగిన గ్రూప్-బి లీగ్ మ్యాచ్లో శ్రీలంక 139 పరుగుల తేడాతో జింబాబ్వే పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఓపెనర్లు తిలకరత్నే దిల్షాన్ (131 బంతుల్లో 144; ఫోర్లు 16, సిక్స్ 1), ఉపుల్ తరంగ (141 బంతుల్లో 133; ఫోర్లు 17) సెంచరీలతో హోరెత్తించారు. భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే ఆరంభంలో లంకను బెదరగొట్టింది. ఓపెనర్ బ్రెండన్ టేలర్ (72 బంతుల్లో 80; ఫోర్లు 9, సిక్స్ 1) మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడినప్పటికీ ఇతరులు రాణించలేదు. ఫలితంగా 188 పరుగులకే ఆలౌటయ్యింది. బౌలింగ్లోనూ సత్తా చాటుకుని కేవలం మూడు ఓవర్లలో నాలుగు పరుగులకు నాలుగు వికెట్లు తీసిన దిల్షాన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment