హైదరాబాద్,మార్చి 5: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలోనే మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. శనివారం జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం లో ఈ నెల 12వ తేదీ వరకు శాసన సభ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ నెల 12 లోపే ఢిల్లీ వెళ్లాలని తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే సోనియా గాంధీ ముందే మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment