రాజినామా బాటలో తెలంగాణ మంత్రులు

హైదరాబాద్,మార్చి 5: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలోనే మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించాలని తెలంగాణ మంత్రులు నిర్ణయించారు. శనివారం జరిగిన  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం లో  ఈ నెల 12వ తేదీ వరకు శాసన సభ సమావేశాలను బహిష్కరించాలని  నిర్ణయించారు. ఈ నెల 12 లోపే ఢిల్లీ వెళ్లాలని  తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే సోనియా గాంధీ ముందే మంత్రి పదవులకు రాజీనామాలు చేయాలని వారు నిర్ణయించుకున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు