కొలంబో,మార్చి 5: ఇక్కడ జరుగుతున్న ఐసిసి ఒక రోజు క్రికెట్ ప్రపంచకప్ 20వ మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోయింది. ఆస్ట్రేలియాతో తలపడుతున్న శ్రీలంక జట్టు ఆట నిలిచిపొయే సమయానికి 32.5 ఓవర్లకు మూడు వికెట్లు నష్టపోయి 146 పరుగలు చేసింది. తారంగ్ ఆరు పరుగులు, దిల్షన్ నాలుగు, జయవర్దనే 23 పరుగులు చేసి అవుటయ్యారు. సంగక్కర 73 పరుగులు, సమరవీర 34 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. లీ, టైట్ చెరో వికెట్ తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment