మొహలి,మార్చి 11: ప్రపంచకప్లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ 44 పరుగుల తేడాతో నెగ్గి పట్టికలో మరో రెండు పాయింట్లను జత చేసుకుంది. టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన ఐర్లాండ్ జట్టు 49 ఓవర్లలో 231 పరుగలకు ఆలౌట్ అయ్యింది. ఐర్లాండ్ బౌలర్లలో బెన్ 4, సమ్మీ మూడు వికెట్లు తీసుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment