' స్థానిక ' ఎమ్మెల్సీ ఎన్నికలలో 3 సీట్లు...
హైదరాబాద్,మార్చి 23 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన రెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు విజయం సాధించారు. వైఎస్ఆర్ జిల్లాతోపాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా జగన్ వర్గం అభ్యర్థులే గెలవడం విశేషం. మొత్తం తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరుగగా జగన్ వర్గం మూడు, కాంగ్రెస్ పార్టీ మూడు, టీడీపీ మూడు స్థానాలను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకున్న ఆరు స్థానాలలో మూడు స్థానాలను కోల్పోయింది. గెలుపొందిన అభ్యర్థుల వివరాలు : వైఎస్ఆర్ జిల్లా : నారాయణ రెడ్డి (జగన్ వర్గం). చిత్తూరు : దేశాయ్ తిప్పారెడ్డి (జగన్ వర్గం), పశ్చిమ గోదావరి : మేకా శేషుబాబు (జగన్ వర్గం),
నెల్లూరు : వాకాటి నారాయణరెడ్డి (కాంగ్రెస్), కర్నూలు : ఎస్వీ మోహన్రెడ్డి (కాంగ్రెస్),శ్రీకాకుళం : విశ్వ ప్రసాద్ (కాంగ్రెస్), తూర్పుగోదావరి : బొడ్డు భాస్కర రామారావు (టీడీపీ), అనంతపురం : మెట్టు గోవింద్రెడ్డి (టీడీపీ),పశ్చిమ గోదావరి : అంగర రామ్మోహన్రావు (టీడీపీ).
హైదరాబాద్,మార్చి 23 : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన రెడ్డి వర్గానికి చెందిన ముగ్గురు అభ్యర్ధులు విజయం సాధించారు. వైఎస్ఆర్ జిల్లాతోపాటు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా జగన్ వర్గం అభ్యర్థులే గెలవడం విశేషం. మొత్తం తొమ్మిది స్థానాలకు ఎన్నికలు జరుగగా జగన్ వర్గం మూడు, కాంగ్రెస్ పార్టీ మూడు, టీడీపీ మూడు స్థానాలను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ తనకున్న ఆరు స్థానాలలో మూడు స్థానాలను కోల్పోయింది. గెలుపొందిన అభ్యర్థుల వివరాలు : వైఎస్ఆర్ జిల్లా : నారాయణ రెడ్డి (జగన్ వర్గం). చిత్తూరు : దేశాయ్ తిప్పారెడ్డి (జగన్ వర్గం), పశ్చిమ గోదావరి : మేకా శేషుబాబు (జగన్ వర్గం),
నెల్లూరు : వాకాటి నారాయణరెడ్డి (కాంగ్రెస్), కర్నూలు : ఎస్వీ మోహన్రెడ్డి (కాంగ్రెస్),శ్రీకాకుళం : విశ్వ ప్రసాద్ (కాంగ్రెస్), తూర్పుగోదావరి : బొడ్డు భాస్కర రామారావు (టీడీపీ), అనంతపురం : మెట్టు గోవింద్రెడ్డి (టీడీపీ),పశ్చిమ గోదావరి : అంగర రామ్మోహన్రావు (టీడీపీ).
No comments:
Post a Comment