సమితిలో కీలక పదవిలో భారత మహిళ

న్యూయార్క్,మార్చి 16: : ఐక్యరాజ్యసమితిలోని ఓ ప్రధాన విభాగంలో భారతదేశానికి చెందిన లక్ష్మి పూరి నియమితులయ్యారు. ఇంటర్‌గవర్నమెంటల్ సపోర్ట్ అండ్ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ యూఎన్ విమెన్ అనే విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ హోదాలో లక్ష్మి పూరిని నియమించారు. ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో పలు హోదాల్లో 28 సంవత్సరాలపాటు సేవలందించారు. 1999 నుంచి 2002 సంవత్సర కాలంలో హంగరీ, బోస్నియా, హెర్జిగోవినాలో భారత రాయబారిగా పనిచేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు