Wednesday, March 16, 2011

సమితిలో కీలక పదవిలో భారత మహిళ

న్యూయార్క్,మార్చి 16: : ఐక్యరాజ్యసమితిలోని ఓ ప్రధాన విభాగంలో భారతదేశానికి చెందిన లక్ష్మి పూరి నియమితులయ్యారు. ఇంటర్‌గవర్నమెంటల్ సపోర్ట్ అండ్ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్స్ ఫర్ యూఎన్ విమెన్ అనే విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ హోదాలో లక్ష్మి పూరిని నియమించారు. ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో పలు హోదాల్లో 28 సంవత్సరాలపాటు సేవలందించారు. 1999 నుంచి 2002 సంవత్సర కాలంలో హంగరీ, బోస్నియా, హెర్జిగోవినాలో భారత రాయబారిగా పనిచేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...