న్యూయార్క్,మార్చి 16: : ఐక్యరాజ్యసమితిలోని ఓ ప్రధాన విభాగంలో భారతదేశానికి చెందిన లక్ష్మి పూరి నియమితులయ్యారు. ఇంటర్గవర్నమెంటల్ సపోర్ట్ అండ్ స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్స్ ఫర్ యూఎన్ విమెన్ అనే విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ హోదాలో లక్ష్మి పూరిని నియమించారు. ఆమె ఇండియన్ ఫారిన్ సర్వీస్లో పలు హోదాల్లో 28 సంవత్సరాలపాటు సేవలందించారు. 1999 నుంచి 2002 సంవత్సర కాలంలో హంగరీ, బోస్నియా, హెర్జిగోవినాలో భారత రాయబారిగా పనిచేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment