Sunday, March 6, 2011

ఐర్లాండ్‌పై గెలిచిన భారత్

బెంగళూరు,మార్చి 6:: పపంచకప్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన 22వ లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెహ్వాగ్ 5, సచిన్ 38, గంభీర్ 10, కొహ్లి 14, ధోనీ 34 పరుగులు చేశారు. యూసఫ్ పఠాన్ (30), యువరాజ్ సింగ్ (50) నాటౌట్‌గా మిగిలారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 47.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటయింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...