బెంగళూరు,మార్చి 6:: పపంచకప్లో భాగంగా ఆదివారమిక్కడ జరిగిన 22వ లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 46 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సెహ్వాగ్ 5, సచిన్ 38, గంభీర్ 10, కొహ్లి 14, ధోనీ 34 పరుగులు చేశారు. యూసఫ్ పఠాన్ (30), యువరాజ్ సింగ్ (50) నాటౌట్గా మిగిలారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 47.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటయింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment