చెన్నై,ఫిబ్రవరి 23: ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకట రమణ మరణించారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. బాపు దర్శకతంలో పలు చిత్రాలకు ఆయన సంభాషణలు వ్రాశారు. రక్తసంబంధం చిత్రం ద్వారా ఆయన చిత్రరంగ ప్రవేశం చేశారు. ‘సాక్షి’ సినిమాతో వెంకటరమణ నిర్మాతగా మారారు. దర్శకుడు బాపు కు అత్యంత సన్నిహితుడైన ముళ్ళపూడి హాస్య రచన 'బుడుగు' ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ రచన ద్వారా ఆయన "బుడుగు వెంకటరమణ"గాప్రసిద్ధి చెందారు. కోతి కొమ్మచ్చి పేరుతో ఆత్మకథను రాశారు.బాపు-రమణ కాంబినేషన్ లో తాజాగా ' శ్రి రామరాజ్యం ' చిత్రం పూర్తి కావస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment