చికాగో, ఫిబ్రవరి 25: ఉత్తర చికాగోలోని 47వ వార్డుకి జరిగిన ఎన్నికల్లో భారత సంతతి యువకుడు అమేయ పవార్ విజయ దుందుభి మోగించాడు. .. ఈ వార్డుకి 30 ఏళ్ళుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ రాజకీయ వేత్తను ఖంగుతినిపించి తొలిసారి చికాగో సిటీ కౌన్సిల్కు ఎన్నికైన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అమెరికాలో స్థిరపడిన భారతీయ దంపతులకు జన్మించిన పవార్ పట్టభద్రుడై అతిమామూలుగా వార్డు ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ఓటర్లు 50 శాతం ఓట్లతో పట్టంకట్టారు. ఈ విజయం అపురూపమైనదని, అందరితో కలిసి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పవార్ చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment