డీఎంకే, పీఎంకే ఎన్నికల పొత్తు

చె న్నై,,ఫిబ్రవరి 18:  త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని డీఎంకే, పీఎంకే నిర్ణయించాయి. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే వ్యవస్థాపకుడు రాందాస్‌ల మధ్య శుక్రవారం జరిగిన సమావేశంలో పొత్తు కుదిరింది. పీఎంకేకు 31 శాసనసభ నియోజకవర్గాలను, ఒక రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయించేందుకు డీఎంకే అంగీకరించింది. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు