చెన్నై ,ఫిబ్రవరి 16: ప్రపంచకప్ క్రికెట్ సన్నాహక పోటీల్లో భాగంగా బుధవారమిక్కడ జరిగిన వార్మప్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ 115 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 361 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 43.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయింది. భారత బౌలర్లలో హర్భజన్, యువరాజ్, పీయూష్ చావ్లా, నెహ్రా రెండేసి వికెట్లు తీశారు. ఆశ్విన్కు ఒక వికెట్ దక్కింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment