న్యూఢిల్లీ,ఫిబ్రవరి 25: రైల్వే పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మమతా బెనర్జీ రైల్వే బడ్జెట్లో నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రకటించారు. ప్రత్యేకంగా ‘జన్మభూమి గౌరవ్’ పేరుతో దేశంలోని చారిత్రక, విద్యా ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ నాలుగు ప్రత్యేక పర్యాటక రైళ్లను ప్రవేశపెడతారు. .1. హౌరా-బోల్పూర్-రాజ్గిర్(నలంద)-పాటలీపుత్ర(పాట్నా)- వారణాసి(సార్నాథ్)-గయ-హౌరా 2. బెంగళూరు-మైసూరు-హసన్ (స్పేస్ ఫెసిలిటీ, బెలూర్, హలేబిద్, శ్రావాణ్బెంగొలా)-హూబ్లీ-గడగ్(హంపి)-బిజాపూర్ (గోలె గుంబాజ్)-బెంగళూరు 3. చెన్నై-పుదుచ్చేరి-తిరుచిరాపల్లి-మదురై-కన్యాకుమారి- తిరువనంతపురం-ఎర్నాకుళం-చెన్నై 4. ముంబై- అహ్మదాబాద్-(లోథల్)-భావ్నగర్(పాలిటానా)-అలాంగ్)-గిర్-డయూ (సోమనాథ్-వెరావల్)-(జునాగఢ్)-రాజ్కోట్-ముంబై మార్గాలలో ఈ రైళ్ళు ప్రయాణిస్తాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment