Thursday, February 24, 2011

వినీలకృష్ణను విడుదల చేసిన మావోయిస్టులు

భువనేశ్వర్,ఫిబ్రవరి 24: తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మల్కన్‌గిరి కలెక్టర్ వినీలకృష్ణను మావోయిస్టులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మీడియా సమక్షంలో ఆయనను వదిలిపెట్టారు. ఈ నెల 16న మల్కన్ జిల్లాలోని జాన్‌బాయ్ ప్రాంతం నుంచి వినీలకృష్ణ, జూనియర్ ఇంజనీర్ పవిత్రమోహన్ మఝిలనుమావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...