వినీలకృష్ణను విడుదల చేసిన మావోయిస్టులు

భువనేశ్వర్,ఫిబ్రవరి 24: తొమ్మిది రోజుల క్రితం కిడ్నాప్ చేసిన మల్కన్‌గిరి కలెక్టర్ వినీలకృష్ణను మావోయిస్టులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. మీడియా సమక్షంలో ఆయనను వదిలిపెట్టారు. ఈ నెల 16న మల్కన్ జిల్లాలోని జాన్‌బాయ్ ప్రాంతం నుంచి వినీలకృష్ణ, జూనియర్ ఇంజనీర్ పవిత్రమోహన్ మఝిలనుమావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.  

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు