చెన్నై,ఫిబ్రవరి 20: ప్రపంచకప్ రెండో వన్డే మ్యాచ్లో కెన్యాపై పది వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. గ్రూప్-ఎలో ఆదివారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కెన్యా చిత్తుగా ఓడిపోయింది. కెన్యా నిర్ధేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 8 ఓవర్లలోనే చేధించి సునాయాసంగా విజయం సాధించింది. కివీస్ ఓపెనర్లు గుప్తిల్, మెక్ కల్లమ్లు అలవోకగా జట్టును గెలిపించారు. వీరిలో 32 బంతులాడిన గుప్తిల్ 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు సాధించగా, మెక్ కల్లమ్ 17 బంతుల్లో నాలుగు ఫోర్లతో 26 పరుగులు సాధించాడు. తద్వారా కివీస్ 8 ఓవర్లలో వికెట్ లేమితో 72 పరుగులతో ఘన సాధించింది. ఫలితంగా రెండున్నర గంటలోపే వన్డే ప్రపంచకప్ రెండో మ్యాచ్ ముగిసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment