Wednesday, February 23, 2011

కెన్యాపై పాకిస్తాన్ గెలుపు

హంబన్‌టోటా:ఫిబ్రవరి 23:  వరల్డ్ కప్ మ్యాచ్ లో  కెన్యాపై 205 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. కెన్యా జట్టులో నలుగురు ఆటగాళ్లు ఖాతా తెరువకుండానే పెవిలియన్ దారి పట్టారు.  ఒబుయా ఒక్కడే రాణించి 47 పరుగులు చేశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన  పాకిస్తాన్ జట్టు 317 పరుగులు చేసింది. పాక్ జట్టులో కమ్రాన్ అక్మల్ 55, యూనిస్ ఖాన్ 50, మిస్బావుల్ హక్ 65, ఉమర్ అక్మల్ 71 పరుగులు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...