హంబన్టోటా:ఫిబ్రవరి 23: వరల్డ్ కప్ మ్యాచ్ లో కెన్యాపై 205 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టు ఘన విజయం సాధించింది. కెన్యా జట్టులో నలుగురు ఆటగాళ్లు ఖాతా తెరువకుండానే పెవిలియన్ దారి పట్టారు. ఒబుయా ఒక్కడే రాణించి 47 పరుగులు చేశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 317 పరుగులు చేసింది. పాక్ జట్టులో కమ్రాన్ అక్మల్ 55, యూనిస్ ఖాన్ 50, మిస్బావుల్ హక్ 65, ఉమర్ అక్మల్ 71 పరుగులు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment