Saturday, January 22, 2011

నౌక మునక: నలుగురి గల్లంతు

అహ్మాదాబాద్, జనవరి 22 :  అహ్మాదాబాద్ సముద్ర తీరంలో శనివారం ఓ నౌక మునిగిపోయింది. నౌకలో ప్రయాణిస్తున్న 32మంది ప్రయాణికుల్లో 28మందిని నౌకాదళ సిబ్బంది కాపాడారు. మిగిలినవారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...