హైదరాబాద్,జనవరి 28: తెలంగాణ నిరసనలకు భయపడబోమని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి వుంటామని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సీఎం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. రచ్చబండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదుల్ని, మహిళలని పోలీసులు బయటకు పంపించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment