Friday, January 28, 2011

తెలంగాణ నిరసనలకు భయపడం: ముఖ్యమంత్రి

హైదరాబాద్,జనవరి 28:  తెలంగాణ నిరసనలకు భయపడబోమని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా  తాము కట్టుబడి వుంటామని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సీఎం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. రచ్చబండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదుల్ని, మహిళలని పోలీసులు బయటకు పంపించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...