తెలంగాణ నిరసనలకు భయపడం: ముఖ్యమంత్రి

హైదరాబాద్,జనవరి 28:  తెలంగాణ నిరసనలకు భయపడబోమని ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా  తాము కట్టుబడి వుంటామని సీఎం అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో సీఎం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. రచ్చబండను అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణవాదుల్ని, మహిళలని పోలీసులు బయటకు పంపించారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు