Sunday, January 30, 2011

వన్డే సిరీస్ అసీస్ కైవశం

బ్రిస్బేన్ ,జనవరి 30:  ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్ ను   ఆస్ట్రేలియా గెలిచింది. ఇక్కడ జరిగిన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా 51 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 45.3 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది.  ఇరుజట్ల మధ్య ఆరో వన్డే బుధవారం సిడ్నీలో జరుగుతుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...