హైదరాబాద్,జనవరి 31: ఎక్సైజ్ సుంకం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీర్లు, దేశీయ మద్యంపై సుంకం పెంచింది.దేశంలో తయారయ్యే చీఫ్ లిక్కర్'పై కూడా సుంకాన్ని పెంచారు. ఛీప్ లిక్కర్ క్వార్టర్ మూడు రూపాయల నుంచి అయిదు రూపాయలు, బీరు బాటిల్ అయిదు రూపాయల నుంచి ఏడు రూపాయల వరకు పెరగనున్నాయి. ఈ సుంకం పెంచినందున ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment