పోర్ట్ ఎలిజబెత్,జనవరి 21: నాలుగో వన్డేలో భారత్ దక్షిణాఫ్రికా పై 48 పరుగుల తేడా తో ఓడింది.లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ను కష్టాలతో పాటు వర్షం కూడా వెంటాడింది. రెండు సార్లు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 48 పరుగుల తేడా తో ఓడింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. వర్షంతో ఆటనిలిచే సమయానికి భారత్ 32.5 ఓవర్లలో 142/6 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (87 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ మూడు వికెట్లు, నెహ్రా ఓ వికెట్ తీశాడు.ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు కావడం విశేషం.
Friday, January 21, 2011
నాలుగో వన్డేలో భారత్ ఓటమి
పోర్ట్ ఎలిజబెత్,జనవరి 21: నాలుగో వన్డేలో భారత్ దక్షిణాఫ్రికా పై 48 పరుగుల తేడా తో ఓడింది.లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత్ను కష్టాలతో పాటు వర్షం కూడా వెంటాడింది. రెండు సార్లు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 48 పరుగుల తేడా తో ఓడింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. వర్షంతో ఆటనిలిచే సమయానికి భారత్ 32.5 ఓవర్లలో 142/6 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ (87 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ మూడు వికెట్లు, నెహ్రా ఓ వికెట్ తీశాడు.ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు కావడం విశేషం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment