Tuesday, January 18, 2011
ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు
న్యూఢిల్లీ,జనవరి 18: భూకంప ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి 1.55 ని.లకు ఉత్తర భారతం ఒక్క నిముషం పాటు వణికింది. బెలుచిస్తాన్ కేంద్రంగా భూమి కంపించడంతో దేశ రాజధానితో పాటు పలు నగరాలలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. న్యూఢిల్లీ,జైపూర్, నోయిడా, గుర్గావ్ తదితర ప్రాంతాల్లో భూ ప్రకంపనల వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. కాగా పాకిస్తాన్ , ఇరాన్లలో కూడా భూమి కంపించినట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment