Friday, January 28, 2011

ఈజిప్ట్ లో అశాంతి



కైరో,జనవరి 28: రాజకీయ, ఆర్ధిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ, ఈజిప్ట్ లో నిరసనలు వెల్లువెత్తాయి. కైరో, అలెగ్జాండ్రియా, సూయెజ్ మొదలైన చోట్ల ప్రదర్శకులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళన వల్ల ఇంటర్నెట్,మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. అశాంతిని అణచివేయడానికి ప్రభుత్వం సుమారు 900  మందిని అరెస్ట్ చేసింది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...