కైరో,జనవరి 28: రాజకీయ, ఆర్ధిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ, ఈజిప్ట్ లో నిరసనలు వెల్లువెత్తాయి. కైరో, అలెగ్జాండ్రియా, సూయెజ్ మొదలైన చోట్ల ప్రదర్శకులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళన వల్ల ఇంటర్నెట్,మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. అశాంతిని అణచివేయడానికి ప్రభుత్వం సుమారు 900 మందిని అరెస్ట్ చేసింది.
Friday, January 28, 2011
ఈజిప్ట్ లో అశాంతి
కైరో,జనవరి 28: రాజకీయ, ఆర్ధిక సంస్కరణలను డిమాండ్ చేస్తూ, ఈజిప్ట్ లో నిరసనలు వెల్లువెత్తాయి. కైరో, అలెగ్జాండ్రియా, సూయెజ్ మొదలైన చోట్ల ప్రదర్శకులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళన వల్ల ఇంటర్నెట్,మొబైల్ సర్వీసులకు అంతరాయం కలిగింది. అశాంతిని అణచివేయడానికి ప్రభుత్వం సుమారు 900 మందిని అరెస్ట్ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment